నైజీరియాలో పడవ ప్రమాదం..26 మంది మృతి

నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 26 మంది జల సమాధి అయ్యారు. వాయువ్య రాష్ట్రం సోకోతోలోని గిదన్ మగన పట్టణం నుంచి బదియవ గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com