కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు ప్రాణాలు […]
Tag: Oxygen
గ్యాస్ సిలిండర్లలా ఇక ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు!
పెదవికి చిరునవ్వు అందం. ఆ చిరు నవ్వు దూరమవుతోంది. హాస్యం పేరుతో ఇప్పుడు చలామణిలో ఉన్నది ఎలాంటిదో ఇక్కడ చర్చ అనవసరం. కన్నడలో ప్రాణేష్ గొప్ప స్టాండప్ కమెడియన్. నిజానికి ఆయన్ను హాస్యానికి పరిమితం […]
స్విమ్స్ కు ఆక్సిజన్ కొరత
Oxygen shortage at Tirupathi SVIMS : తిరుపతి స్విమ్స్ కు సరఫరా అయ్యే ఆక్సిజన్ కోటాలో కోత పడనుంది. 15 ఏళ్ళుగా తమిళనాడుకు చెందిన ఎయిర్ వాటర్ కంపెనీ స్విమ్స్ కు ఆక్సిజన్ […]
ఆక్సిజన్ కోటా పెంచండి : జగన్ వినతి
రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని, వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. ఓడిశా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి […]
రుయా ఘటన కలచివేసింది : జగన్
ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ […]
లాక్ డౌన్ విజయవంతం : కేజ్రివాల్
లాక్ డౌన్ తో ఢిల్లీ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. ప్రజల సహకారంతో లాక్ డౌన్ విజయవంతమైందని, కోవిడ్ క్రమంగా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. గత కొద్ది […]
ఆక్సిజన్ ఉత్పత్తికి రూ.310 కోట్లు
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో […]
మోడికి కేజ్రివాల్ థాంక్స్
ఢిల్లీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఓ లేఖను ప్రధానికి రాశారు. ఢిల్లీ కి ప్రతిరోజూ 700 మెట్రిక్ […]
కోవిడ్ పై ఏపీ కేబినెట్ కీలక భేటి
Andhra Pradesh Cabinet Meeting : ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ నేడు భేటి కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ముఖ్యంగా రాష్త్రంలో కోవిడ్ పరిస్థితి, […]
ఆక్సిజన్ అందక 24 మంది మృతి
దేశంలో కరోనా భీభత్సం కొనసాగుతోంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా కర్ణాటక, చామరాజనగర్ లోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించారు. నిన్న ఆదివారం ఉదయం నుంచి నేడు సోమవారం ఉదయం వరకూ ఈ […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com