ప్రివిలేజ్ కమిటీ అంటే ఉరి తీస్తారా?: కేశవ్ ప్రశ్న

సాగునీటి ప్రాజెక్టులపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముందుగానే తమను సభనుంచి సస్పెండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల్లో అడిగామని, వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని […]

అచ్చెన్నాయుడు హాజరుకావాలి

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ […]