CM Jagan: ఇకనుంచి సామాజిక అమరావతి: సిఎం జగన్

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని దేశంలో వేల పోరాటాలు జరిగాయని, కానీ పేదలకు పట్టాలు ఇవ్వడానికి  ప్రభుత్వమే సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటన అని […]

AP CM Jagan: సీఆర్డీఏ పరిధిలో నేడు పట్టాల పంపిణీ

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో నేడు శుక్రవారం మరో ముందడుగు పడనుంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు నేడు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు  ఈ ప్రాంతంలో 443.71 కోట్ల రూపాయలతో […]

Jogi Ramesh: సెంటు భూమిలోనే టిడిపిని పాతరేస్తాం : జోగి ఫైర్

చరిత్రలో ఎక్కడైనా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, దీనికి భిన్నంగా పేదలకు ఇళ్ళ కోసం  ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన స్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని రాష్ట్ర […]

Bonda Uma: రైతుల త్యాగాలు కించపరచడమే: ఉమా

అమరావతి రాజధానిని ఓ పధ్ధతి ప్రకారం నాశనం చేస్తోన్న సిఎం జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ మరో నాటకానికి తెరదీశారని టిడిపి ప్రధాన కార్యదర్శి బొండా ఉమా […]

Amaravati: తుళ్లూరులో ఉద్రిక్తత:

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ర్యాలీలకు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో జై […]