హరిచందన్ తో సిఎం జగన్ భేటీ

ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ పై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన భార్య వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. […]