విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో చేస్తున్న అభివృద్ధిని, ఆయా రంగాల పనితీరు మెరుగుపరుస్తున్న తీరు స్ఫూర్తి దాయకమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా కితాబిచ్చారు. […]
Tag: RBKs
ధాన్యం సేకరణపై దుష్ప్రచారం తగదు: కారుమూరి
గత ఐదేళ్ళ టిడిపి హయాంలో 2.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే తాము మూడున్నరేళ్లలోనే 2.88 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించామని దీని విలువ 54 వేల కోట్ల రూపాయలు ఉందని పేర్కొన్నారు. […]
ఆర్బీకేలపై వాలంటీర్ల పెత్తనం: గోరంట్ల ఆరోపణ
రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విఫలమవుతున్నాయని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఈ ఖరీఫ్ సీజన్ లో […]
ఆర్బీకేలపై విదేశాల ఆసక్తి: పెద్దిరెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం […]
యంత్రసేవ పరికరాలు సిద్ధంగా ఉంచాలి: సిఎం
ఆర్బీకేల పరిధిలో వైయస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలోఉన్నయంత్రాలు, పరికరాలు, వాటిద్వారా ఎలాంటి […]
ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు
రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో గొప్పో […]
రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం
వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తరహాలో రైతులకూ ఓ కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు సలహాలు సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, […]
తుప్పు పట్టిన జాకీని లేపలేరు: కారుమూరి
Don’t blame: రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అక్కడి సిబ్బందే రైతులను దళారీల వద్దకు పంపుతున్నారంటూ వచ్చిన వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తీవ్రంగా […]
వ్యవసాయానికి ఫ్లిఫ్ కార్ట్ తోడ్పాటు
ఫ్లిప్కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల […]
ఎఫ్ఏఓతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
MOU with FAO: సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడం, రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)- ఏపీ ప్రభుత్వం మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com