ఆర్బీకేలపై దుష్ప్రచారం తగదు: సిఎం జగన్

రైతు భరోసా కేంద్రాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్,  ఫీడ్,  ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం […]

కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి: సిఎం

కౌలు రైతులకు రుణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డ్స్‌(సీసీఆర్‌సీ)ను అందిస్తున్నామని, ఇప్పటివరకూ 4,91,330 మందికి ఈ కార్టులను […]

కౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు.  గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని, ప్రతి […]

చివరి గింజ వరకూ కొంటాం: కన్నబాబు

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో […]

ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ : కన్నబాబు

మిరప రైతుకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అవసరం మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com