ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనులు :సిఎం

Upadhi Hami: ఉపాధిహామీ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. చేపట్టే పనుల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్  హెల్త్‌ క్లినిక్స్, […]

చెట్లుగా మారితేనే ప్రయోజనం

పర్యావరణ పరిరక్షణ కోసం మనం నాటుతున్న మొక్కలు చెట్లుగా మారితేనే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి; అటవీ, పర్యావరణం, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. విజయవాడ లోని తుమ్మలపల్లి […]

ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ : మంత్రి పెద్దిరెడ్డి

2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 7వేల 251 కోట్ల […]

మూస ధోరణులు వద్దు : కేసియార్ హితవు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్ళు దాటినా పల్లెలు, పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com