ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం ఏర్పాటు చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో పవన్ ప్రత్యేక పూజలు […]
Tag: Sri Durgamalleswara Swamy Varla Devasthanam Vijayawada
సిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు
నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమల అర్చకులు […]
దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు
ఈ సాయంత్రం జరగాల్సిన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి తెప్పోత్సవం రద్దయ్యింది. ప్రతి ఏటా నవరాత్రుల ముగింపు అయిన విజయదశమి రోజున కృష్ణా నదిలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు కూడా ఈ […]
అమరావతికి అందరూ ఒప్పుకున్నారు: బాబు
దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడుఅమరావతిని రాజధానిగా సంకల్పించామని, అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి అమరావతి నిర్మాణం ప్రారంభించామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు
నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో భ్రమరాంబ […]
తల్లీ! నిన్ను దలంచి…
Goddess of three goddesses: “అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా […]
దుర్గమ్మను దర్శించుకున్న సిఎం జగన్
దసరా నవరాత్రుల సందర్భంగా నేడు కనక దుర్గమ్మ అమ్మవారి జన్మనక్షత్రం (మూలా) సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు సోమవారం ఉదయం […]
సిఎంకు దుర్గమ్మ, మల్లన్న ఉత్సవాల ఆహ్వానం
దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com