రైతుబంధు పరిగె కాదు పరమాన్నం

కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద బిడ్డల పెళ్లి అయిన నెల లోపు కళ్యాణలక్ష్నీ/ […]

థర్డ్ వేవ్ వచ్చేసిందా ? ‌

తెలంగాణలో కొవిడ్ పేషెంట్లు క్రమంగా పెరుగుతున్నారు. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి పెరిగింది. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి అధికంగా పేషెంట్లు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. […]