పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల సౌకర్యార్థం వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల ముగిసిన […]

ధరణి వ్యవస్థ పారదర్శకం

పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లో ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన […]

గోల్కొండలోనే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. […]