AAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం – ముఖ్యమంత్రుల ఆందోళన

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్ సీటును […]

Dr. Seediri: ఆలోచించి మాట్లాడాలి: సీదిరి ఆగ్రహం

బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టినంత మాత్రాన సరిపోదని, జాతీయ వాదానికి- ప్రాంతీయ ఉగ్ర వాదానికి చాలా తేడా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. తెలంగాణా […]

CM KCR: శోభకృత్ నామ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం […]

మోదీకి 24 గంట‌ల డెడ్‌లైన్..సిఎం కెసిఆర్

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం […]

సోమవారం మంత్రివర్గ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు 30వ […]

సచివాలయ పనులపై సిఎంసమీక్ష

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి […]