కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష ధోరణి అవలంబిస్తూ.. ఈడీ విచారణ పేరుతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా […]

మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయ్ – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే సోనియాగాంధి, రాహుల్ గాంధీ లకు ప్రధాని నరేంద్ర మోడీ నోటీసులు పంపారని టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది […]

ఆంక్షలు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు డిమాండ్

Congress Protest : ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కనీస మద్దతు కల్పించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ […]

విద్యుత్ సౌధ ముట్టడించిన కాంగ్రెస్

తెలంగాణలో పెరిగిన కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ విద్యుత్ సౌధ ముట్ట‌డికి కాంగ్రెస్ పిలుపునకు పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద మొత్తంలో కదిలారు. విద్యుత్ చార్జీలతో పాటు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కూడా నిరసన […]