Rachchabanda In Erravalli : పారబోయిల్ద్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెపితే, ఎలా కొనరో చూస్తానన్న కెసిఆర్ ఢిల్లీ లో అగ్గి సృష్టిస్త అన్నాడు మరి ఇప్పుడు ఎం చేస్తున్నాడని పిసిసి అధ్యక్షుడు […]
Telangana Ministers in Delhi
కేంద్రంపై తెలంగాణ మంత్రుల ఫైర్
Telangana Ministers Fire : వర్షాకాల వడ్ల సేకరణకు రాష్ట్ర మంత్రుల బృందం వస్తే.. వచ్చే యసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని పదే పదే చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి […]
కేంద్రం వైఖరితో రైతులకు కష్టాలు
Grain Collection : నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారని, మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు అని కేంద్రమంత్రి మాట్లాడటం తెలంగాణ […]
ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు
Pv Narasimha Rao : తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత, ఆచరణ శీలి పివి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ […]
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో, ఢిల్లీలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది. ఏసంగి ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి తరలివెళ్లిన మంత్రుల బృందం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, […]
ఢిల్లీ సహకారం లేదు : శ్రీనివాసగౌడ్
Telangana Minister Srinivas Gowda : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కేంద్రానికి అత్యధిక పన్నులను […]