ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావును హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో నేతలు కలిసి తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కిం,పెన్షనర్స్ హెల్త్ స్కిం ను ట్రస్ట్ బోర్డ్ ద్వారా అమలు చేయాలని మంత్రికి వినతి […]
Tag: telangana news
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్
Rajiv Swagruha Flats : హెచ్ఎండీఏ పరిధిలో ఈ–వేలం.. జిల్లాల్లో బహిరంగ వేలం తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్లాట్ల వేలానికి సర్వం సిద్ధమైంది. బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మంగళవారం […]
తెలంగాణలో బీజేపీ,కాంగ్రెస్ కుట్రలు – మంత్రి హరీష్
మానుకోట ఉద్యమాన్ని దశ-దిశ తిప్పడంలో పోరాడిందని, తెలంగాణ వచ్చింది కనుకనే…మాను కోట జిల్లాగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. మానుకోటలో 550 కోట్ల తో మెడికల్ కాలేజి శంకుస్తాపన చేసుకోవడం చిన్న విషయం […]
నాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ తెలంగాణ – మంత్రి నిరంజన్
Ista Congress : ప్రపంచ ఆకలి తీరాలని, రైతుకు నాణ్యమైన విత్తనం అందాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, 2 బిలియన్లకు పైగా ప్రజలు […]
కంసాన్పల్లి రైతులకు మంత్రి కేటీఆర్ భరోసా
నారాయణపేట జిల్లాలోని కంసాన్పల్లి రైతులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. నియోజకవర్గ […]
విద్యారంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి – మంత్రి తలసాని
ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయి అభివృద్ధి చేసి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తి – మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి […]
TS SPDCLలో 1271 పోస్టులు.. 11న నోటిఫికేషన్
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ […]
కాంగ్రెస్, బీజేపీలది కుర్చీ కొట్లాట – హరీశ్రావు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ […]
సాయుధ పోరాటంతోనే గుర్తింపు – మంత్రి జగదీష్
సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం నిరంకుశత్వపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారి ఉధృత రూపం దరిస్తున్న […]
యాదాద్రి ఆలయ ప్రతిష్ట దెబ్బతీయొద్దు-మంత్రి ఇంద్రకరణ్
Reviews Yadadri : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com