Rahul_NSUI leaders: చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న NSUI నేతలను కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ వెంట ఒక్క మల్లు భట్టి విక్రమార్కనే అనుమతించారు. దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు […]
Tag: telangana news
అనుమతితో మాకేం సంబంధం: తలసాని
Its not our duty: జైలు అధికారులు నిబంధనల ప్రకారమే ములాఖత్ కు అనిమతిస్తారని అది అధికారుల పరిధిలో ఉన్న అంశమని, దానికి ప్రభుత్వానికి ఏం సంబధమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి […]
మధ్యాహ్నం చంచల్ గూడకు రాహుల్
Rahul to Chanchalguda: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యాహ్నం చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి… జైలులో శిక్ష అనుభవిస్తున్న NSUI నేతలను […]
తెరాసతో పొత్తు ఉండదు – రాహుల్ గాంధి
Warangal Rythu Declaration : ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామికంగా వ్యవహరించటం లేదని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ రాజ్యానికి రాజు మాదిరిగా తనక నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రజాస్వామ్య సూత్రాలు పాటించటం […]
ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ – మంత్రి శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన్నా పంచ […]
డ్రగ్స్ వినియోగదారులపై నిరంతర నిఘా
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని బహదూర్పురాలో డ్రగ్స్ ముఠాను […]
రాహుల్ గాంధీకి టి.ఆర్.ఎస్ ప్రశ్నాస్త్రాలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. […]
తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం
Tainted Grain : అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని ఆర్థిక […]
ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల
Whiter Paper : ధాన్యం కొనుగోల్లపై ఆరోపణలు నిరాదారమని సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ళపై ఈ రోజు మంత్రి శ్వేత పత్రం విడుదల చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో […]
పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు వేకువ జామునే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ రోజు వర్షంతో […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com