ఉప ఎన్నికల కోసమే దళితబంధు

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా… లేక వాసాలమర్రి సర్పంచ్ వా అని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కి ధ్వజమెత్తారు.  ఉప ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కెసిఆర్  కొత్త నాటకం […]

రేపు చలో రాజ్ భవన్

ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం కిందకే వస్తుందని ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. దేశంలో ప్రతిపక్షం […]

లోక్ సభ స్పీకర్ కు రేవంత్ లేఖ

రాష్ట్రంలోని వివిధ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ […]

వరద సాయంపై కేటిఅర్ కు లేఖ

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత […]

దొంగల ముఠా నేత కెసిఆర్ – మధుయాష్కీ

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు క్రాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ […]

మోడీ కార్పొరేట్ కంపెనీల బందీ

ప్రజా, వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దే దింపడమే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని టిపిసిసి ప్రచార కమిటీ కో-కన్వీనర్ అజ్మత్ ఖాన్ పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com