యాసంగి ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరిస్తాం, లాబాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ […]
Tag: telangana Rabi crop issue
ధాన్యం కొనుగోలుకు ఆంక్షలు వద్దు జీవన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి,58 ఏళ్ళకే వృద్దాప్య పింఛను,రైతులకు […]
పంట సేకరణకు ఏకీకృత విధానమే మార్గం – తెరాస
Kcr Letter To Pm Modi : ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. మిగులు […]
ఢిల్లీ పయనమైన మంత్రుల బృందం
పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు మన రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com