TTD Decided To Close Foot Path For Two Days : తిరుమలలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి (బుధ, […]
Tirumala
అలిపిరి వద్ద గో మందిరం ప్రారంభం
తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల మార్గం పైకప్పు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గో మందిరాన్ని కూడా సిఎం ప్రారంభించి గో మాతకు ఆహారం అందించారు. […]
టిటిడి ‘ప్రత్యేక’ జీవోలు నిలుపుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేసింది. […]
టిటిడి ఛైర్మన్ గా మరోసారి వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ట్రస్టు బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎంగా […]
దర్శనాలు పెంచే ఆలోచన లేదు: టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి దర్శనాలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ మూడో దశ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొన్ని రోజులపాటు కొనసాగిస్తామని వెల్లడించారు. తిరుమలలో […]
శ్రీవారిని దర్శించుకున్న చీఫ్ జస్టిస్ దంపతులు
తిరుమలలో ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్.వి. […]