పీఠం వివాదం మళ్ళీ మొదటికి

బ్రహ్మంగారి మఠం అధిపతి వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. గత శనివారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్ర శేఖర్ ఆజాద్ బ్రహంగారి వారసుల కుటుంబ సభ్యులతో జరిపిన చర్చల […]

బ్రహంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి

ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికి పీఠం దక్కింది. రెండు కుటుంబాల వారితో చర్చించాక ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌ […]

బ్రహ్మంగారి మఠం : చర్చలు విఫలం

బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య నేడు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. కుటుంబ సభ్యులు కలిసి కూర్చుని ఓ ఏకాభిప్రాయానికి రావాలని ఇటీవల మంత్రి వెల్లంపల్లి ఇరు వర్గాలకు స్పష్టం చేశారు, […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com