ఆయుర్వేద మందుపై వెంకయ్య ఆరా

కోవిడ్ బాధితులకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అందిస్తున్న ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ […]

కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం: వెంకయ్య పిలుపు

ఎంతో ప్రాశస్త్యం….. తరతరాల చరిత్ర కలిగిన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలంటూ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా భారతీయ […]