పేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం

వచ్చే ఏడాది మార్చి నాటికి తొలిదశలో తరగతిగదుల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిస్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని, డిజిటల్‌ లైబ్రరీలు సహా […]

‘పది’పై ఆందోళన వద్దు: సిఎం జగన్

Don’t Worry:  పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణతాశాతం రావడంపై  విచారించాల్సిన అవసరం లేదని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫెయిల్‌ […]

స్వచ్ఛందంగా వస్తేనే…: సిఎం స్పష్టం

ఎయిడెడ్‌ స్కూళ్లపై ప్రభుత్వ విధానాన్ని బలవంతంగా రుద్దడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అందరికీ గట్టిగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే […]

నూతన విధానం అమలుకు సిద్ధం కండి: సిఎం

రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలుకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను […]

విద్యార్ధుల భవిష్యత్ కోసమే స్కూళ్ళు: సిఎం  

CM Jagan Dedicated 1st Phase Mana Badi Nadu Nedu To The Government School Students : విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే నేటి నుంచి స్కూళ్లు తెరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com