దసరా నవరాత్రుల సందర్భంగా నేడు కనక దుర్గమ్మ అమ్మవారి జన్మనక్షత్రం (మూలా) సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
Tag: Vijayawada
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం సవరణ బిల్లు -2022ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై తెలుగుదేశం పార్టీ […]
సిఎంకు దుర్గమ్మ, మల్లన్న ఉత్సవాల ఆహ్వానం
దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. […]
అక్టోబర్ లో విజయవాడకు కేసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ మహాసభల్లో […]
దేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి
భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ…. […]
జగన్ అమలు చేసేవి మా పథకాలే: నడ్డా
Show our Shakti: కేంద్ర ప్రభుత్వ పథకాలను సిఎం జగన్ తన సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భవ […]
విల్లు పట్టిన ఆర్కే రోజా
Busy Roja: రాష్ట్ర వ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖ మంత్రి ఆర్.కే. రోజా వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి స్పోర్ట్స్ […]
ఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్
Iftar: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంత్రులు, పార్టీ […]
ఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స
Bosta on CPS agitation: సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని, ఆ కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com