With People: వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో, ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఈ […]
Tag: Vizag
పర్యావరణ విధ్వంసం జరుగుతోంది: బాబు
చెట్లను కొట్టివేస్తే మళ్ళీ పెంచవచ్చని, కానీ కొండలను తవ్వేస్తే ఎలా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయమై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. వైసీపీ నేతలు […]
అచ్యుతాపురం ఘటనపై విచారణకు సిఎం ఆదేశం
Probe: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాసేపటి క్రితం అచ్యుతాపురం SEZ లో అమోనియా గ్యాస్ లీకై పలువురు కార్మికులు […]
హైదరాబాద్ కు దీటుగా విశాఖ అభివృద్ధి
Vishakha Industrial Hub : పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. అపార సహజ వనరులు, సకల సదుపాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్ లో […]
నేడు శారదా పీఠానికి సిఎం జగన్
CM- Sarada Peetham: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించ నున్నారు. చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి […]
రాష్ట్రానికి ఉచితంగా సినిమా వేస్తా: పవన్
Pawan Kalyan Challenge రాష్ట్రంలో తన సినిమాలు ఆపాలని, తద్వారా తన ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడతానని అనుకుంటున్నారని, అంత పంతానికి వస్తే ఏపీ […]
జీఎస్ యూఈ 2021 బ్రోచర్ విడుదల
సిఎం జగన్ నాయకత్వంలో మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోవిడ్ విపత్తు వచ్చినా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా […]
అమరావతిపై ఒకే విధానం: సోము వీర్రాజు
రాజధాని అమరావతిలోనే ఉండాలనేది తమ పార్టీ విస్పష్ట అభిప్రాయమని, దీనిలో రెండో ఆలోచనకు తావు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు తేల్చి చెప్పారు. రాజధాని అంశాన్ని వివాదం చేసింది టిడిపి, వైసీపీ […]
ఉద్యోగాలకల్పనే ధ్యేయంకావాలి : జగన్
Jagan Review on IT Policy : మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ […]
అతి త్వరలో విశాఖకు : విజయసాయిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు ఇప్పటికే […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com