నీటిపై తేలుతూ వచ్చిన వరదరాజస్వామి

Vyaghrapada Kshetram: వరదరాజస్వామి అనగానే అందరికీ ‘కంచి’ గుర్తుకు వస్తుంది. అనేక ఆలయాల సమాహారంగా కనిపించే ‘కంచి’లో వరదరాజ స్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామి సౌందర్యం చూడటానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. అక్కడ ఆ స్వామి లీలా విశేషాలను గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వరదరాజస్వామిని తన ఊరికి రప్పించిన ఒక మహర్షి కథ మనకి  ‘పెదపులివర్రు’లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. గుంటూరు జిల్లా .. బాపట్ల మండలంలోని కృష్ణానదీ … Continue reading నీటిపై తేలుతూ వచ్చిన వరదరాజస్వామి