Monday, May 13, 2024

'ఐ'ధాత్రి ప్రత్యేకం

వార్తలు

తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ప్రశాంతం.. హైదరాబాద్ లో అత్యల్పం

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా సాగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్ న‌మోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లో 47.88 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆరు గంటల...

ఓటు వేసేవరకే ఓటు మల్లయ్య- ఓటు వేయగానే ఓటి మల్లయ్య

"ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార...

సుక్మా ఎదురుకాల్పులపై అనుమానాలు

దేశమంతా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉంటే తుపాకుల మోతలతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఛత్తీస్ ఘడ్ అడవులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో...

ఓటమి భయంతోనే టిడిపి హింసాత్మక దాడులు: సజ్జల

ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో...

భారీ ఓటింగ్ పై కూటమి నేతల ఆశలు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి.  గ్రామీణ...

పులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్  ప్రజల స్పందనతో ఉత్సాహంగా మొదలైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి...

పాటలో ఏముంది?

పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు...

లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5),...

హైదరాబాద్ మజ్లీస్ ఇలాకా

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వారు కాదు. ఎవరు బరిలో ఉన్నా గెలుపు పతంగి గుర్తుదే అన్నట్టుగా ప్రజలు ఒక్క చిత్తం చేసుకున్నారు. అలాంటి...

వంగా గీతను డిప్యూటీ సిఎం చేస్తా: జగన్ ప్రకటన

అక్కా చెల్లెమ్మలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తుంటారని... ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి...

ఫీచర్స్

Latest Reviews

తెలంగాణలో లోక్ సభ పోలింగ్ ప్రశాంతం.. హైదరాబాద్ లో అత్యల్పం

లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణ‌లో ప్ర‌శాంతంగా సాగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్ న‌మోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌లో 47.88 శాతం పోలింగ్ న‌మోదైంది. ఆరు గంటల...

'ఐ' ధాత్రి ప్రత్యేకం

ఓటు వేసేవరకే ఓటు మల్లయ్య- ఓటు వేయగానే ఓటి మల్లయ్య

"ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార...

పాటలో ఏముంది?

పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు...

ఫలితాలపై పందేలు

విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల...నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా,...

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా…

మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి...

మామిడోపనిషత్

బంగారు రంగు బంగినపల్లిని చూడగానే భోజనానికి ముందే తినేద్దామా? పెరుగన్నంలోకి తిందామా? అన్న మామిడి మీమాంసలో మనసు డోలాయమాన సంకట స్థితిలో ఊగిసలాడుతూ ఉంటుంది. రాయలసీమలో పుట్టి పెరిగి...నీలాన్ని ఎలా వదిలేస్తాం? అంటుమామిడి...