'ఐ'ధాత్రి ప్రత్యేకం
వార్తలు
పాటలో ఏముంది?
పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు...
లోక్ సభ ఎన్నికల్లో నాలుగో దశ కీలకం
లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5),...
హైదరాబాద్ మజ్లీస్ ఇలాకా
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వారు కాదు. ఎవరు బరిలో ఉన్నా గెలుపు పతంగి గుర్తుదే అన్నట్టుగా ప్రజలు ఒక్క చిత్తం చేసుకున్నారు. అలాంటి...
వంగా గీతను డిప్యూటీ సిఎం చేస్తా: జగన్ ప్రకటన
అక్కా చెల్లెమ్మలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్లు పెళ్ళాలు మారుస్తుంటారని... ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి...
ఫలితాలపై పందేలు
విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల...నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా,...
ఇవి చవక రాజకీయాలు: శిల్పా రవిపై బాబు ఆగ్రహం
వేరే పార్టీలకు చెందిన నేతల కుటుంబ సభ్యులను నీచ రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ ట్విట్టర్...
వైఎస్ స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ, వైఎస్సార్ లు సోదరుల్లా ఉండేవారని, వైఎస్సార్ పాదయాత్ర స్పూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలు...
మీకు ఒరిజినల్ ఇచ్చారా లేదా?: బాలయ్య, పవన్ లకు జగన్ ప్రశ్న
చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో ఇటీవలే స్థలాలు కొనుక్కున్నారని వారికి ఒరిజినల్ సర్టిఫికెకేట్లు ఇచ్చారో, జీరాక్స్ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ధనుష్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్న ‘రాయన్’
తమిళంలో వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకుల జాబితాలో కమల్ .. విక్రమ్ తరువాత స్థానంలో ధనుశ్ కనిపిస్తాడు. కథలో కొత్తదనం ఉండాలి .. పాత్రలో వైవిధ్యం ఉండాలి .. తెరపై తాను...
అన్నా కేంటిన్ లు ప్రచార ఆర్బాటమే
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలవి కాని హామీలు ఇస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చే పేరుతో తన వారికి ప్రజాధనం దోచిపెట్టేందుకు ఇప్పుడే...