Tuesday, September 15, 2026
Homeఫీచర్స్

పురాణాల నుండి సోషల్ మీడియా వరకు: 4వేల ఏళ్ళ తెలుగు

మనం రోజూ మాట్లాడే తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? మనం రాస్తున్న తెలుగు లిపి ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎలా ఈ రూపానికి వచ్చింది? తెలుగు ఒక్కరోజులో పుట్టిన భాష కాదు. వేల సంవత్సరాల ప్రయాణం...

విదుర నీతి -1: గెలవాలని ఉన్నా… గెలవలేకపోతున్నారా?

మనం రాకెట్ యుగంలో ఉన్నాం… చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది, ప్రపంచం అరచేతిలో ఉంది. కానీ, మనసులో మాత్రం ఏదో తెలియని అశాంతి! ఆఫీసులో గెలిచినా ఇంట్లో ఓడిపోతున్నాం.. బయట అందరితో నవ్వుతున్నా లోపల...

కృష్ణాష్టమి ప్రత్యేకం : కుప్పించి ఎగసిన పోతన పద్యం

తెలుగు సాహిత్యం కుప్పించి ఎగసిన పద్యమిది. పద్యంలో పదాల కాంతి గగనభాగంబెల్ల కప్పికొన్న పద్యమిది. చంపుతానంటూ మీదికి ఉరికి వచ్చే దేవుడిని ప్రార్తించే భీష్ముడిచేత పోతన పలికించిన అనితరసాధ్యమైన పద్యమిది. తెలుగు ప్రాచీన...

శిథిలమైన సామాన్య బతుకుచిత్రానికి అక్షర రూపం

ఆసాంతం ఆసక్తితో చదివించి అనురక్తి కల్గించిన ఓ పుస్తకం.. రాజులు, రాజ్యాలు, యుద్ధాల మధ్య మెయిన్ సబ్జెక్టైన ప్రేమకథకు ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నారోనన్న ఉత్కంఠ.. వెరసి, 132 పేజీలన్నీ ఆపకుండా తిప్పేస్తూ చదివించిన...

ఆహార వృధా కట్టడికి కృత్రిమ మేధ

హోటళ్లలో తినకుండా పారేసే ఆహారపదార్థాల గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తామా ? సూపర్ మార్కెట్లలో అమ్ముడవకుండా నెలల తరబడి ఉండిపోయే సరకులు ఎన్ని రకాలుంటాయో ఎవరికైనా తెలుస్తుందా? అంతెందుకు- ఇంట్లో వండిన పదార్థాలు నచ్చలేదంటూ...

డిజిటల్ డీటాక్స్ కావాలి

ఆ అమ్మాయి వయసు మూడుపదులు దాటింది. మంచి ఉద్యోగం. కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఆమె స్నేహితులు కొంతమంది సినిమాలు, సీరియల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వారికున్న ఫాలోయింగ్...

ఐఆర్ఎస్ అనుకత్తీర్ సూర్య స్పూర్తిదాయకం

హైదరాబాద్‌కి చెందిన ఎం.అనసూయ IRS(Indian Revenue Service) అధికారి లింగ మార్పిడికోసం అభ్యర్థించగా కేంద్రం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ మారింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి....

పూరి జగన్నాథుని రథయాత్ర విశేషాలు

పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓడిశాలోని పూరి నగరంలో జూన్ లేదా జూలై నెలలో నిర్వహించే రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను శ్రీక్షేత్రం వీధుల్లో ఊరేగిస్తారు. పూరీ జగన్నాధ...

నయా దిశలో పర్యాటక రంగం

భారత దేశంలో పర్యాటకం అంటే యువతరం, నవతరానికే పరిమితం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు స్టైల్ మారింది. మధ్య వయసు వారి నుంచి ముదిమి వయసు వారు, సోలో టూరిస్టుల కోసం పర్యాటక రంగంలో...

చైతన్యవంతమైన ఓటరుకు ప్రతీక బైగా ఆదివాసీలు

ఆధునికతకు మారుపేరుగా చెప్పుకునే మహానగరాల్లో ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియ పట్ల నిరాసక్తత రోజు రోజుకు అధికం అవుతోంది. ప్రభుత్వాలు తప్పు చేసినపుడు అదే పనిగా విమర్శించటం... పట్టణాలు, నగరాల్లో మీడియా హోరెత్తించటం చూస్తున్నాము....

Most Read