Tuesday, March 19, 2024
HomeTrending News

ప్రవీణ్ కుమార్ రాకతో కెసిఆర్ కు నైతిక స్థైర్యం

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల వలసలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ కు RS ప్రవీణ్ కుమార్ చేరిక పెద్ద ఉపశమనం. లోక్ సభ ఎన్నికలకు నైతిక స్థైర్యం ఇచ్చిందనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో...

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి: జగన్ సూచన

ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ...

పుతిన్ గెలుపు.. పాశ్చాత్య దేశాలకు కంటగింపు

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించారు. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని...

‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ ప్రచారం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తొలిదశలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో జరగనున్న  ఈ పర్యటన ఈనెల 26 లేదా...

పార్టీల రాజకీయాలు – నేతల ఫిరాయింపులు

తెలంగాణలో రాజకీయాలు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను మించి పోయాయి. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గెలుపు, అధికారమే పరమావధిగా నక్క జిత్తుల ఎత్తులు వేస్తున్నాయి. నామినేషన్ దాఖలు...

ఇది ఐదో సిద్ధం సభ: చిలకలూరిపేట సభపై పేర్ని

చంద్రబాబుకు ఐదేళ్ళ క్రితం ఉగ్రవాదిగా కనిపించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురుగా కనిపించడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి పేర్నినాని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సభలో మోడీపై చంద్రబాబు భజన...

వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్ పన్నాగం: మోడీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ... కాంగ్రెస్ పార్టీలు చూడడానికి వేర్వేరుగా పనిచేస్తున్నా. రెండు పార్టీలకూ ఒకే కుటుంబంలోని వ్యక్తులు సారధ్యం వహిస్తున్నారని... రెండూ ఒకే ఒరలో ఉన్న రెండు ఖడ్గాలు అని...

షర్మిలమ్మకు అండగా ఉంటా

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపి, 25 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే విభజన హామీలు సాధించి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  బీజేపీ అంటే...

ఏపీ ఎన్నికలు: నాలుగో దశ పోలింగ్ తో అభ్యర్ధులపై భారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలైంది. లోక్ సభ తో పాటు జరుగుతోన్న ఈ  ఎన్నికల్లో నాలుగో విడతలో మే 13 న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం నుంచే...

ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు- తెలుగు రాష్ట్రాలో మే 13న

లోక్ సభ సాధారణ ఎన్నికలకు గతంలో మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం 2024 సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది తొలిదశ ఏప్రిల్...

Most Read