Wednesday, November 29, 2023
HomeTrending News

Mulugu : ములుగు వెలుగు రేఖ ఎవరు?

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ములుగు స్థానానికి ప్రత్యేకత ఉంది. రెండు ప్రధాన పార్టీల నుంచి మావోయిస్టు నేపథ్యం ఉన్న అభ్యర్థులే తలపడటం...ఇద్దరు ఆదివాసీలు...మహిళలే కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన...

TDP: కులగణన రాజ్యంగబద్ధంగా జరగాలి: అచ్చెన్నాయుడు

బలహీనవర్గాలను రాజకీయంగా ఉక్కుపాదంతో అణచివేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే దానిపై పోరాడుతున్నందుకు టిడిపిలో ఉన్న బిసి...

YSRCP: జెండా ఇచ్చారు, ఎగరేయాల్సిన బాధ్యత మనదే : తమ్మినేని

జగన్ సాధికారత జెండాను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారని, దీనికి ఎగురవేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయాన్ని అందరం గుర్తించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపు ఇచ్చారు. సాధికారత అనేది పూర్తికాలేదని,...

BJP: తెలంగాణకు కదిలిన కమలదళం

తెలంగాణలో ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. పార్టీలు ప్రచారం ఉదృతం చేశాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణపై అంతగా ఫోకస్ పెట్టని బిజెపి ఈ దఫా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజస్థాన్...

kukatpally: కూకట్ పల్లిలో కారుతో గ్లాస్ డీ

హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. సీమాంధ్రుల ఓట్లు కీలకంగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పార్టీల గెలుపు ఓటములపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక్కడి ఫలితాలు ఏపిలో రాజకీయాలపై ప్రభావం...

YSRCP Yatra: సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగన్: మంత్రి విశ్వరూప్

సామాజిక న్యాయానికి సిఎం జగన్ ఛాంపియన్‌ గా నిలుస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి, ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చారని వివరించారు. బాబు...

Indendents: స్వతంత్రుల ప్రచారం…గులాబీ నేతలకు నష్టం

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల పోటీ చేయటం ఎప్పుడు జరుగుతున్నదే. తెలంగాణలో జరుగుతున్న మూడో దఫా ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో...

Telangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి  ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు...

YSRCP: ఒంగోలులో వినూత్నంగా సామాజిక సాధికార యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఒంగోలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా బనగానపల్లె, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో...

కులగణన చరిత్రాత్మక కార్యక్రమం: ఆర్ కృష్ణయ్య

రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సిఎం జగన్‌ బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్....

Most Read