Friday, February 21, 2025
HomeTrending News

తూర్పు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు

భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అంజా జిల్లాలోని కపాపు(kibitoo) ప్రాంతంలోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇటానగర్‌ కు చెందిన...

ఏపీలో పలు జిల్లాలకు మళ్ళీ రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని.... ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10...

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు షాక్

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. అనర్హతపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని... నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌...

యుద్ధప్రాతిపదికన బుడమేరు గండి పూడ్చివేత

ఇటీవలి వరదలకు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు గండి పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కులకు సీపేజ్ లీకేజ్ తగ్గినట్లు అధికారులు...

బిజెపి వ్యూహకర్త ఇకపై వైసీపీకి…..

వైఎస్సార్సీపీకి ఓ సరికొత్త సలహాదారుడు వచ్చాడు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, మహబూబ్ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల మోహన్...

కాలం కలిసిరాని ఉద్యమ కెరటం…జిట్టా బాలకృష్ణా రెడ్డి

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈ రోజు (శుక్రవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ...

రైతులను ఆదుకుంటాం: శివరాజ్ సింగ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రెండోరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో పంటనష్టం పరిశీలించిన అనంతరం రైతులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు....

ఆసిఫాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గొడవలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు...

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

విజయవాడ నగరంలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాష్ట్ర...

లైంగిక ఆరోపణలు: కోనేటి ఆదిమూలంపై టిడిపి వేటు

సత్యేవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తన నియోజకవర్గానికే చెందిన టిడిపి మహిళా నేతను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఆదిమూలం ఎదుర్కొంటున్నారు. బాధిత మహిళ నేడు హైదరాబాద్...

Most Read