ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2 టైటిల్ ను రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి విజేతగా నిలిచింది.
ఢిల్లీలోని...
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు....
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఐదో టెస్టులో ఇండియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సెంచరీలతో కదం తొక్కగా, దేవదత్ పడిక్కల్, సర్ఫ్...
ఇంగ్లాండ్ తో నేడు మొదలైన ఐదో టెస్టులో తొలి రోజు ఇండియా ఆధిక్యం ప్రదర్శించింది. భారత స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ దాసోహం కావడంతో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్...
ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 3-1తో ఆదిక్యం సంపాదించి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ ను...
ఇంగ్లాండ్ తో రాంచి వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ లు అద్భుతంగా రాణించి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును...
రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా తడబడింది. యశస్వి జైస్వాల్-73; శుభ్ మన్ గిల్- 38; ధృవ్ జురెల్-30 (నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో...
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రాంచిలో నేడు మొదలైన నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు మొదట్లో తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. జో రూట్ సెంచరీ (106)తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. రూట్ కు టెస్టుల్లో...
రాజ్ కోట్ టెస్టు లో ఇంగ్లాండ్ పై ఇండియా 434 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత స్పిన్ బౌలింగ్ కు బెన్ స్టోక్స్ సేన దాసోహం అయ్యింది. జడేజా మరోసారి ఐదు...
క్రికెట్ లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఒక సిరీస్ లో రెండో డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన...