లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు గంటల...
దేశమంతా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉంటే తుపాకుల మోతలతో ఛత్తీస్గఢ్ దద్దరిల్లుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఛత్తీస్ ఘడ్ అడవులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్గఢ్లో...
లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాల్లో 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీహార్(5),...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకూ ఆయనకు ఈ ఉపశమనం ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం...
లోక్ సభ ఎన్నికల కీలక దశ వేళ కాంగ్రెస్ - బిజెపి నేతలకు కొత్త అస్త్రం దొరికింది. దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా...
తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మవిభూషణ్' పురస్కారం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము...
మూడో దశలో మొత్తం 94 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు గంటల్లోనే సుమారు 11 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా...
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో లోక్ సభ ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది....
అమేథి, రాయ్బరేలి స్థానాల ఉత్కంట వీడింది. కాంగ్రెస్ కంచుకోటలుగా పేరున్న ఈ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. రాయ్బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ...