Saturday, July 27, 2024
Homeజాతీయం

UPSC పరీక్షల్లో మార్పులకు శ్రీకారం

ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ వ్యవహారం...UPSC ఛైర్మన్‌ మనోజ్ సోనీ రాజీనామా వ్యవహారం చర్చనీయంశంగా మారింది. మనోజ్ సోనీ పదవీకాలం 2029 వరకు ఉండగా... ఐదేళ్ల ముందు పదవికి రాజీనామా చేయడం అనంతకోటి...

పాకిస్థాన్ సరిహద్దుల్లో పర్యాటక రైల్వే స్టేషన్

రాజస్థాన్ లోని మునబావ్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామం భారత దేశ పశ్చిమ దిశలో చివరి రైల్వే స్టేషన్. ఇది బార్మేర్ జిల్లా పరిధిలోకి వస్తుంది....

బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు

కేంద్ర బడ్జెట్ 2024లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వరాల జల్లు కురిసింది. బిహార్ కు 26 వేల కోట్ల రూపాయల నిధులు, ఏపికి 15 వేల కోట్ల రూపాయల నుధులను కేంద్ర ఆర్ధిక...

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు

కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా...

2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5-7 శాతం వృద్ధి అంచనా

2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో  ప్రవేశపెట్టారు.  2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో ఆనవాయితీగా నేడు ఈ సర్వేను సభ...

బిహార్‌కు ప్రత్యేక హోదా అర్హత లేదు: లోక్ సభలో కేంద్ర మంత్రి

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోదా పొందటానికి కావాల్సిన కనీస ఐదు అర్హతలు ఆ రాష్ట్రానికి లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్...

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారు. రేపు 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి...

దండకారణ్యం జల్లెడ పడుతున్న బలగాలు

నక్సల్స్ ఏరివేత ముమ్మరం చేసిన పోలీసు బలగాలు దండకారణ్యంలో ఆణువణువు గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో మావోల కోసం జల్లెదపడుతున్నాయి. మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర...

చైనా అధ్యక్షుడికి గుండెపోటు..! అమెరికా అధ్యక్షుడికి కరోనా

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు వచ్చిందని ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మెదడుకు...

చలో ఢిల్లీకి సిద్దమవుతున్న రైతు సంఘాలు… అనుమానాలు

పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రైతాంగ ఉద్యయం ఆపేది లేదని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మరోసారి ఢిల్లీ ర్యాలీ చేపడతామని ప్రకటించాయి. హర్యానా...

Most Read