Sunday, September 8, 2024
Homeజాతీయం

2024-25 ఆర్థిక సంవత్సరంలో  6.5-7 శాతం వృద్ధి అంచనా

2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో  ప్రవేశపెట్టారు.  2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న నేపథ్యంలో ఆనవాయితీగా నేడు ఈ సర్వేను సభ...

బిహార్‌కు ప్రత్యేక హోదా అర్హత లేదు: లోక్ సభలో కేంద్ర మంత్రి

బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. హోదా పొందటానికి కావాల్సిన కనీస ఐదు అర్హతలు ఆ రాష్ట్రానికి లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్...

నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ముందుకు తీసుకొస్తారు. రేపు 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి...

దండకారణ్యం జల్లెడ పడుతున్న బలగాలు

నక్సల్స్ ఏరివేత ముమ్మరం చేసిన పోలీసు బలగాలు దండకారణ్యంలో ఆణువణువు గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో మావోల కోసం జల్లెదపడుతున్నాయి. మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర...

చైనా అధ్యక్షుడికి గుండెపోటు..! అమెరికా అధ్యక్షుడికి కరోనా

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గుండెపోటు వచ్చిందని ఆ దేశ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన అస్వస్థతకు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మెదడుకు...

చలో ఢిల్లీకి సిద్దమవుతున్న రైతు సంఘాలు… అనుమానాలు

పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు రైతాంగ ఉద్యయం ఆపేది లేదని రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మరోసారి ఢిల్లీ ర్యాలీ చేపడతామని ప్రకటించాయి. హర్యానా...

కాశ్మీర్ మాజీ సిఎం మహబూబా ముఫ్తీ నోటి దురుసు

కాశ్మీర్ టైగర్స్ పేరుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సైనిక బలగాలకు అండగా ఉండాల్సిన కాశ్మీర్ మాజీ సిఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నోటి దురుసు ప్రదర్శించారు....

కాశ్మీర్ నుంచి జమ్మూ విస్తరించిన ఉగ్ర దాడులు

కాశ్మీర్ లోయలో తరచుగా ఉగ్రవాదుల కదలికలు ఉండేవి. చలికాలం ఆక్రమిత కాశ్మీర్ నుంచి చొరబాట్లు అధికంగా జరిగేవి. ఉగ్రవాదుల కన్ను ఇప్పుడు జమ్మూ ప్రాంతంపై పడింది. వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్ రక్త సిక్తం...

కర్ణాటకలో ఓ వైపు ఉచితాలు… మరోవైపు ప్రజలపై భారం

కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు వరాలు ప్రకటించిన కాంగ్రెస్... ఇప్పుడు వాటి అమలు కోసం సామాన్య ప్రజలపై భారం మోపేందుకు సిద్దమైంది. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌...

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు (శనివారం)...

Most Read