Sunday, September 8, 2024
Homeజాతీయం

ప్రశ్నాపత్రాల లీకుపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఇంటి దొంగల సాయంతో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. పరీక్షల్లో అక్రమాల...

ఢిల్లీ హైకోర్టులో కేజ్రివాల్ కు చుక్కెదురు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది.    మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు...

రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

బీహార్ లో కుల గణన నిర్వహించి వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిసి కోట పెంచారు. కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి...

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌, నలుగురు మావోల మృతి

తూర్పు, మధ్య భారతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. చత్తీస్ ఘడ్ లో పోలీసులు పట్టు బిగించటంతో మావోలు పక్క రాష్ట్రమైన ఝార్ఖండ్, ఒడిశాలోని షెల్టర్ ప్రాంతాలకు చేరుతున్నారు....

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు ఏకతాటి మీద ఉన్న పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి...

అరుంధతి రాయ్ పై ఉపా కేసు.. ప్రజా సంఘాల నిరసన

కేంద్రంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే పౌర హక్కుల హననం మొదలైందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వారిపై నిరాధారమైన ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నాయి. ప్రముఖ...

వయనాడ్ నుంచి ప్రియాంక గాంధి..?

ఉత్తరాదిలో బలపడుతూ... దక్షిణాదిలో పట్టు కోల్పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. వయనాడ్‌, రాయ్‌బరేలీ ఎంపి స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధి ఏ స్థానం వదులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు...

ముదురుతున్న నీట్ వివాదం

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరు బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నాపత్నం...

మూడోసారి సిఎంగా పేమా ఖండూ ప్రమాణ స్వీకారం

అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చౌనా మెయిన్ తో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి...

Most Read