Sunday, September 8, 2024
Homeజాతీయం

24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. జూన్‌ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ...

ఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికలో బిజెపి మార్క్ రుజువైంది. అందరి అంచనాలకు భిన్నంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మాఝీ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా బుధవారం...

ఎంబిబిఎస్ అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

నీట్ పరీక్ష నిర్వహణలో NTA(National Testing Agency) నిబద్దతపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది. నీట్-2024 నిర్వహణపై విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మెడికల్...

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్ర మంత్రులకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ మంత్రులకు పాత శాఖలనే కేటాయించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని...

ఒడిశా సిఎం రేసులో సురేష్ పూజారి!

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవ‌ర‌నే విష‌యంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నా.. మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త రానుంది.  సిఎం అభ్యర్థి కొలిక్కి రాకపోవటంతోనే ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు....

రాయ్ బరేలి వైపే రాహుల్ గాంధి మొగ్గు

కేర‌ళ‌లోని వ‌య‌నాడ్, యూపీలోని రాయ్‌బ‌రేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌కు ఎన్నికయ్యారు. రెండింటిలో ఒకదాన్ని వదులుకోవల్సి వస్తే వ‌య‌నాడ్ సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాయ్‌బ‌రేలీ ఎంపీ సీటు ఉంచుకొని,...

వైభవంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారథులతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం రాత్రి 7.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...

నీట్ పేపర్ లీక్… ఫలితాలపై అనుమానాలు ?

నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం...వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు...

లోకసభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం శనివారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు...

ఈవిఎం ల పనితీరుపై విపక్షాల రాద్దాంతం – ప్రధాని మోడీ

విపక్షాలు ఈవిఎమ్ మిషిన్ల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు వచ్చిన ఫలితాలపై ఏ జవాబు ఇస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈవిఎం ల పనితీరుపై విపక్షాలు అనవసర రాద్దాంతం...

Most Read