Tuesday, September 17, 2024
Homeజాతీయం

నీట్ పేపర్ లీక్… ఫలితాలపై అనుమానాలు ?

నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం...వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు...

లోకసభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఢిల్లీలో సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం శనివారం జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు...

ఈవిఎం ల పనితీరుపై విపక్షాల రాద్దాంతం – ప్రధాని మోడీ

విపక్షాలు ఈవిఎమ్ మిషిన్ల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు వచ్చిన ఫలితాలపై ఏ జవాబు ఇస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈవిఎం ల పనితీరుపై విపక్షాలు అనవసర రాద్దాంతం...

పాకిస్తాన్ తో వాణిజ్యానికి సరైన సమయం

మూడోసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రు తర్వాత మూడోసారి ప్రధాని పదవి చేపడుతున్న నేతగా మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రపతిభవన్‌లో...

పంజాబ్, కాశ్మీర్ లో కొత్త సంకేతాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశమంతా విపులంగా చర్చలు జరుగుతున్నాయి. 18వ లోక్‌స‌భ కొలువుదీర‌డం ఒక్క‌టే మిగిలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీయేకు తగ్గిన మెజారిటీ, ఇండియా కూటమికి పెరిగిన సీట్ల మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి....

ఎన్డీయే కూటమిలో తెరవెనుక మంత్రాంగం

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి. అయితే తెరవెనుక పెద్ద మంత్రాంగమే సాగుతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీయే గెలుచుకున్నప్పటికీ, బీజేపీకి...

8వ తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కూటమి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్రమోడి సిద్దం అయ్యారు. ఈ నెల 8వ తేదినప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా...

బిజెపికి బ్రేకులేసిన ఉత్తరాది

బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలు మిగిల్చారు. రామమందిర నిర్మాణం బిజెపికి మేలు చేకూర్చలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరుద్యోగంపై...

ఇండియా కూటమి – ఎన్డీయే కూటమి పోటా పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. వార్ వన్ సైడే అనుకుంటే.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైకి కూటములు ఉన్నా.. అందులోని పార్టీలు హ్యాండిస్తే మాత్రం లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే.....

స్వర్ణ దేవాలయంలో సైనిక చర్యకు 40 ఏళ్ళు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ జరిగి 40 ఏండ్లు అయింది. పంజాబ్‌ అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంపై 1984 జూన్ 1 నుంచి 10వ తేది మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్...

Most Read