Sunday, September 8, 2024
Homeజాతీయం

ఎన్నికల బరిలో వినేష్ ఫోగట్..బజరంగ్‌ పునియా

హర్యానా రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటివరకూ బరిలో ప్రత్యర్థులను మట్టి కరిపించి సత్తా చాటిన రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని ఈ...

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు – పదిమంది నక్సల్స్ మృతి

మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు...

యుపిలో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం

గతానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు షాక్ యోగి ప్రభుత్వం ఇచ్చింది....

బుల్డోజ‌ర్ న్యాయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా బుల్డోజ‌ర్ న్యాయం పేరుతో జ‌రుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  క్రిమిన‌ల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్య‌క్తి ఇంటిని ఎలా బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తార‌ని కోర్టు...

అబూజ్‌మడ్‌ లో ఎన్‌కౌంటర్‌… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల హతం

మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్‌.....

భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం!

మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు  ఈ యాప్ వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల...

లడఖ్ లో కొత్త జిల్లాలు

జమ్ముకశ్మీర్‌ లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతుండగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం లడఖ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌,...

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో మొత్తం అన్ని స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల...

ఎర్రకోట వద్ద రాహూల్ సీటింగ్ పై వివాదం

ఎర్రకోట వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేటాయించిన సీటింగ్ వివాదాస్పదంగా మారింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద...

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ సవరణ బిల్లు

మోడీ ప్రభుత్వం మరో కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మైనార్టీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశ...

Most Read