Thursday, April 25, 2024
Homeజాతీయం

మే 7 వరకు కేజ్రివాల్, కవితలకు రిమాండ్ పొడగింపు

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని వచ్చే నెల 7వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు....

ఎన్నికల వేళ తృణముల్ కాంగ్రెస్ కు షాక్

పశ్చిమ బెంగాల్ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 2016లో జ‌రిగిన ఉపాధ్యాయుల నియామకాలను ర‌ద్దు చేస్తూ ఈ రోజు(సోమవారం) తీర్పు వెలువరించింది. జ‌స్టిస్ దేబాన్సు బస‌క్‌, మ‌హ‌మ్మ‌ద్ ష‌బ్బార్ ర‌షీద్‌ల‌తో కూడిన...

యుపిలో బిజెపికి దడ పుట్టిస్తున్న మహిళా అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి ఢిల్లీ గద్దె ఎక్కేందుకు బిజెపి... అబ్ కి బార్ చార్ సౌ పార్ నినాదంతో దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లో...

మొదటి దశకు స్పందించని ఓటరు

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఉహించని రీతిలో చాలా తక్కువగా నమోదైంది. 102 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది...

నాలుగో దశ నగారా.. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం

నాలుగొ దశ లోక్ సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి....

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్

చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది...

జమ్ముకాశ్మీర్ పాలనలో త్వరలో మార్పులు

సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్ముకాశ్మీర్ పాలన వ్యవహారాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. త్వరలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...

ఢిల్లీ గద్దె సుస్థిరం చేసే దిశగా బిజెపి మేనిఫెస్టో

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌,...

పీడిత వర్గాల దేవుడు – భీంరావు అంబేద్కర్

దళిత, బహుజన పీడిత వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. కులం కట్టుబాట్లతో అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జీవిత చరమాంకం వరకు కృషి చేసిన సామాజిక విప్లవకారుడు భీమ్...

జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర హోదా – ప్రధాని భరోసా

లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని... అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు....

Most Read