Tuesday, September 17, 2024
Homeజాతీయం

చట్ట సభలకూ ‘వర్క్ ఫ్రం హోం’

కరోనా  సెకండ్ వేవ్ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపధ్యంలో దేశ రాజధానిలోని లోక్ సభ, రాజ్య సభ సచివాలయాల సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నారు. అతి కొద్ది...

కోవిడ్ రోగుల సేవల కోసం రూ.1.17 కోట్లు : సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో కోవిడ్-19 సంబంధిత సేవల కోసం నిధులు మంజూరు చేశారు. ఆమె శుక్రవారం రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన...

తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్‌డౌన్

తమిళనాడులో ఏడు నెలల తర్వాత లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసుల మోహరింపు అత్యవసర సేవలకు మినహాయింపు తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు...

జాతీయ పంచాయతీ డే

‘స్వామిత్వ’ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ-ప్రాపర్టీ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ-ప్రాపర్టీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 4.09లక్షల...

సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం

భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌...

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా పాజిటివ్ కేసులు

రోజువారి కరోనా పాజిటివ్ కేసులు లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్ దేశంలో వరుసగా మూడో రోజు మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,32,320...

నాసిక్ కొవిద్ ఆస్పత్రిలో తీవ్ర విషాదం

ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి - ఆక్సిజన్ లీకేజీని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ సిబ్బంది - ఆస్పత్రి వద్ద భయానక వాతావరణం

ధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023 మంది చనిపోయారు. రాజకీయ నాయకులు,...

సొంతూళ్లకు తిరిగి వస్తున్న వలస కూలీలు

పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు.. గతేడాది అనుభవాలతో ముందుజాగ్రత్త పడుతున్నారు. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి నెలకొంది. అనంతపురం...

రాహుల్‌ గాంధీకి కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘‘నాలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా.. పాజిటీవ్‌గా తేలింది. నాతో ఇటీవల సన్నిహితంగా...

Most Read