మహిళల ఆసియా కప్ టి20లో ఇండియా వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సెమీస్ కు చేరువైంది. మొదటి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై గెలుపొందిన ఇండియా నేడు జరిగిన...
శ్రీలంక వేదికగా నేడు మొదలైన మహిళల టి20 ఆసియా కప్ లో ఇండియా బోణీ కొట్టింది. దాయాది పాకిస్తాన్ పై 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ...
టీమిండియా టి20 సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ అప్పగించింది. ఇటీవల టి20 వరల్డ్ కప్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి...
జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3-1 తేడాతో...
జింబాబ్వేతో జరుగుతోన్న టి 20 సిరీస్ లో మూడో మ్యాచ్ లో ఇండియా 23 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు...
క్రికెట్ టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ను బిసిసిఐ నియమించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. 'ఆయనకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం...
టీమిండియా పేస్ బౌలర్, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా...
జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ పరాజయానికి ఇండియా గట్టిగా బదులిచ్చింది. నేడు జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
జింబాబ్వేతో జరుగుతోన్న టి20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. ప్రత్యర్థి ఇచ్చిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ శుభ్...