అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతోంది. ఓ విద్యార్థి దురాగతానికి అమాయకులు బలయ్యారు. జార్జియా సమీపంలోని అపాలాచీ పాఠశాలలో బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి...
తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త చెప్పింది. ఇకనుంచి రోజూ 10 వేల టికెట్లు నడకదారి భక్తులకు జారీ చేయాలని టీటీడీ అధికారులు...
వరద తాకిడికి గురైన గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు, పారిశుధ్య పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. సిఎం రిలీఫ్...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ ను సిఎం...
రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామని, ఆక్రమణలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని... ఈ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు...
మావోయిస్టుల అణచివేతే లక్ష్యంగా ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ రోజు(మంగళవారం) జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు...
వరద సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే...
గతానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్ లో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల వివరాలు వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ యోగి ప్రభుత్వం ఇచ్చింది....
భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే మూడు హెలీకాప్టర్లు రాగా మరో నాలుగు మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో...