Friday, February 21, 2025
HomeTrending News

నైట్ కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల...

పరీక్షలపై పునరాలోచన చేయండి – ఏపీ హైకోర్టు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

సొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల...

కాగిత కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కృష్ణ జిల్లా పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్న కాగిత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని...

రాష్ట్రంలో లాక్ డౌన్ ఆలోచన లేదు – మంత్రి ఈటెల

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యవసరమైతే తప్ప...

రాష్ట్రాలకు కోవిషీల్డ్ ‘వంద’నం

రాష్ట్రాలకు అందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నిఅయన వెల్లడించారు. మే 1 నుంచి...

ప్రైవేట్ వాక్సిన్ పై ఆడిట్ చేస్తాం – హెల్త్ డైరెక్టర్

మే ఒకటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రులు వాక్సిన్ స్వయంగా సమకూర్చుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రయివేటు ఆస్పత్రుల కు సరఫరా చేసిన వాక్సిన్ పైన ఆడిట్...

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు – సిఎం జగన్

విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది 'జగనన్న...

Most Read