#YSJaganAneNenu: సిఎం జగన్ కు అధికారుల అభినందనలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారులు  శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ […]

YS Jagan: నిర్మల్ హృదయ్ కు సిఎం దంపతులు

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు సందర్శించారు.  నిర్మల్‌ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్‌ […]

#4YearsofJaganrule: గుంటనక్కలు నిద్ర లేచాయి: సజ్జల

ఎన్నికల హామీలను తూచ తప్పకుండా అమలు చేసిన ఘనత సిఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని, ఇలా చేసిన నేత గతంలో ఎవరూ లేరని,  భవిష్యత్తులో మరే నేతకూ ఇది సాధ్యం కూడా కాదని […]

TDP Manifesto: ఆ హామీలు సూపర్ సిక్సర్: గంటా

చంద్రబాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టో చూసి, తమ హామీలు ప్రజల్లోకి వెళుతున్న తీరు చూసి వైసీపీ నేతలకు  భయం పట్టుకుందని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మొన్న విడుదల చేసింది […]

Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం -మంత్రి కేటీఆర్

2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు తెలిపారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని […]

Jhajjar Kotli:కశ్మీరులో బస్సు బోల్తా…10 మంది మృతి

జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద కత్రా వెళుతున్న బస్సు లోయలో పడటంతో 10మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 […]

BRS: ముంబైకి విస్తరిస్తున్న బీఆర్ఎస్

మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లోకి చేరికలు కొనసాగుతున్నాయి.ముంబయి కుర్లా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్సీపీ పార్టీ నుంచి పోటీచేసి ప్రజల్లో రాజకీయ పట్టు వున్న అప్పాసాహెబ్ ఆనందరావు అవ్చారే’ చేరిక […]

Secretariat:హెచ్.వో.డీలకు ట్విన్ టవర్లు – సిఎం కేసీఆర్

హైదరాబాద్ లో  సచివాలయం పూర్తిస్థాయిలో పని విధానంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ వో డీ) కార్యాలయాలను వొకే చోటకు చేర్చడం గురించి సిఎం చర్చించారు. హెచ్ వో డీఅధికారులకు సెక్రటేరియట్ […]

CP CID: 793 కోట్ల మార్గదర్శి ఆస్తుల అటాచ్

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఆంధ్ర ప్రదేశ్అ సీఐడీ అటాచ్ చేసింది.  మార్గదర్శిలో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫోర్‌మెన్‌, ఆడిటర్‌లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది. మార్గదర్శి […]

TMC: బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్‌ బిశ్వాస్‌ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం […]