నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది. వాతావరణ […]
Trending News
BJP: బీసీల పక్షపాతి బీజేపీ – బండి సంజయ్
ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. అట్టడుగునున్న చివరి వ్యక్తికి కూడా […]
GK: ఎవరో చేరకపోతే ఏదో అయిపోదు: కిషన్ రెడ్డి
పార్టీలో ఏ ఒక్కరో చేరనంతమాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి పార్టీలో చేరడం లేదని […]
Sajjala: సిబిఐని ప్రభావితం చేస్తున్నారు: సజ్జల
వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొంతమంది ప్రభావితం చేస్తున్నారని ప్రభుత సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ, వారి కోణంలోనే సిబిఐ తన […]
Kesineni: నా మనస్తత్వంతో సరిపడే ఏ పార్టీ అయినా ఓకే: నాని
తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తనకు ఓ ట్రాక్ రికార్డ్ ఉందని, అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని అన్నారు. […]
RK Roja: బాబు ఇచ్చినవి కాపీ హామీలు: రోజా విమర్శ
‘చంద్రబాబు పిట్ట కథలకు, పచ్చ చానెళ్ళ కట్టు కథలకు పుట్టిన విషపుత్రిక…టిడిపి నిన్న విడుదల చేసిన ఛార్జ్ షీట్’ అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు. ఈ ఛార్జ్ షీట్ […]
ఎన్నికల ముందే పొత్తులపై నిర్ణయం :సత్య
పొత్తుల అంశాన్నితేల్చాల్సింది బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖలో […]
Brahman Sadan: బ్రాహ్మణులపై సిఎం కేసిఆర్ వరాల జల్లు
ధూప దీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణకు అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలను 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు ఈ పథకం […]
‘పోచంపల్లి – విలేజ్ టూరిజం’కు అంతర్జాతీయ అవార్డు
విలేజ్ టూరిజం పై తెలంగాణ పల్లెకు మరోసారి అంతర్జాతీయ ఘనత దక్కింది, ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్- ఆఫ్రికా తరపున సిల్వర్ అవార్డు ను దూలం సత్యనారాయణ దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగిన ఇంటర్నేషనల్ […]
TS High Court: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సిబిఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ […]