నాటక విషాద మరణం

ప్రఖ్యాత నాటక సమాజం సురభి విషాదాంతమవుతోందని ఒక వార్త వచ్చింది. నాటకం అసలే కొడిగట్టిన దీపం. ఆపై కరోనా విషపు కోరల పంజా విసిరింది. ఒక మహోన్నత నాటక వారసత్వంలో మిగిలిన ఒకటి అరా పాత్రధారులు కూడా కరోనాతో కన్ను మూస్తున్నారు. 2008లో ప్రముఖ రచయిత జి.ఆర్. మహర్షి “నెమలికన్ను” పేరిట తను ఇదివరకు రాసిన వ్యాసాలను సంకలనం చేస్తూ పుస్తకం ముద్రించారు. అందులో నాటకం విషాద మరణం మీద హాస్యంతో కన్నీళ్లు తెప్పించిన వ్యాసమిది. సురభి … Continue reading నాటక విషాద మరణం