నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు

Corruption Allegations: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 10 రూపాయల పనికి 100 రూపాయలు దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టిడిపి అనుబంధ విద్యార్థి సంస్థ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క అవకాశం పేరిట దరిద్రాన్ని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యాదీపన కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేస్తారా అంటూ … Continue reading నాడు-నేడులో అవినీతి: అచ్చెన్నాయుడు