చరితకు సాక్షి- లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని మూడు చారిత్రక కట్టడాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ స్మారకాలుగా గుర్తించింది.  నాగార్జునకొండ, శాలిహుండం, లేపాక్షి ఆలయాలకు ఈ గుర్తింపు దక్కింది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో భాగంగా ఏపీలోని పలు చారిత్రక నిర్మాణాలకు విశిష్ట గుర్తింపు లభించింది. ఈమేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాల జాబితాలో చేర్చినట్టు తెలిపారు. ఈ … Continue reading చరితకు సాక్షి- లేపాక్షి