మద్రాసు జూ… మ్యూజియం

నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ పెంచిన సింహం చెన్నై సెంట్రల్ స్టేషన్ వెనుక ఉండిన మై లేడీస్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాలలో ఉండేది. ఇప్పుడు వండలూరులో ఉన్న జంతు ప్రదర్శనశాల కన్నా చాలా చిన్నది ఈ జంతుప్రదర్శనశాల. దీనిని చెన్నై కార్పొరేషన్ నిర్వహించేది. ఈ జంతు ప్రదర్శనశాల కన్నా ముందర ఓ జంతుప్రదర్శనశాల చెన్నైలో ఉండేది. చెన్నై మ్యూజియానికి వ్యవస్థాపకుడిగా ఎడ్వర్డ్ గ్రీన్ బాల్ఫర్ ఉన్నప్పుడు చనిపోయిన జంతువులను తగురీతిలో … Continue reading మద్రాసు జూ… మ్యూజియం